Home » AP Politics
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ప్రారంభించాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు.
జనవరి మొదటి వారంలోనే వైసీపీ ఇన్చార్జుల మార్పుల ప్రకటన
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎఆర్ కుటుంబానికి భక్తుడిని అని, షర్మిల వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.
సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సొంత నియోజకవర్గంపై బాబు ఫోకస్
రాజకీయాలకు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గుడ్బై
నన్ను, నా కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారు. డబ్బులు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు.