Home » AP Politics
బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు.
మార్చి 20న వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. సీఎం జగన్ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.
రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి రచ్చ రచ్చ చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది.
పొత్తుల్లో భాగంగా కీలకమైన స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పసుపు దండు.. ఓవైపు అగ్గి పుట్టిస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని సీనియర్లు భవిష్యత్తు వ్యూహాలతో పార్టీకి డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.
కష్టకాలంలో శ్రీరామ్ మాకు అండగా నిలిచాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా.. బీజేపీ నేతకు ధర్మవరం టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ..
సీఎం క్యాంప్ కార్యాలయానికి పిఠాపురం ఇన్ ఛార్జ్ వంగా గీత
AP Elections 2024: పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో రగిలిపోయిన పిఠాపురం టీడీపీ కార్యకర్తలు
మాజీ మంత్రి ముదగ్రడ పద్మనాభం, ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.