Home » ap sec
vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక
Glass Door : ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల రగడ నెలకొంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే…రాష్ట్ర ఎ�
AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల �
Nimmagadda vs.AP government : నిమ్మగడ్డ రమేష్కుమార్కు, ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏమిటి? నిమ్మగడ్డపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం, పదవి నుంచి తొలగించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లింది? ఎస్ఈసీగా నిమ్మగడ్డకే అధికారాలు ఇవ్వాలని హైకోర్
AP government angry over SEC decision : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస
andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి
Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత�
నిమ్మగడ్డ వ్యవహారం ఇంక కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల
ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ �