Home » AP tourism
ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
బోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని సీఎం జగన్ అన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా..
ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో..
లాక్ డౌన్ కారణంగా మూసేసిన టూరిజం ప్లేస్ లు 2021, జూన్ 24వ తేదీ గురువారం నుంచి ప్రారంభిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అందులో భాగంగా..ప్రభుత్వ బోట్ లకు కూడా అనుమతినిస్తామన్నారు.
నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం పర్యాటకులు రాక కోసం ఎదురుచూస్తుంది. లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ నాగార్జున కొండ, అనుపు ప్రదేశాలు ఆంక్షల సడలింపుతో టూరిస్టులకు తిరిగి స్వాగతం చెప్పేందుకు సిద్దమౌతున్నాయి.
fixed electricity charges Film Theaters : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ ఊరటనిచ్చే వార్త వినిపించింది. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసేందుకు డిసైడ్ అ�
దశల వారీగా మద్య నిషేధంపై ఏపీ మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. మద్య నిషేధానికి మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం నాడు ఈ సమావేశం జరిగింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయని