Home » AP
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి.
కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు పంచాయతీలను సందర్శించి నిధుల కేటాయింపు, వ్యయం తదితర అంశాలపై అధికారులు విచారణ జరపనున్నారు.
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చ�
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. 10టీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
డి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు.