Home » AP
ఇక బీటెక్ రవిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురందేశ్వరి.
బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏపీలో పాఠశాలలను తెలంగాణలో పాఠశాలను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు. అనారోగ్యం బాగాలేదని చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందన్నారు.
గత కొంతకాలంగా స్నిఫర్ డాగ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. 9 సంవత్సరాలకు పైగా జిల్లా డాగ్ స్క్వాడ్ గా సేవలందించింది.
పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ చేసి 6 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి.