Home » AP
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఏపీలో కొత్త అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం జగన్
గోదావరిపై వశిష్ట బ్రిడ్జి ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అన్ని సమస్యలు అధిగమించి పనులు ప్రారంబించామని చెప్పారు.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.
తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.
జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది.
వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు.
బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని అన్నారు. వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు.