Home » appoint
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటేనే ముస్లిం వ్యతరేకి అనే పేరు ఉంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటాయి. అంతే కాకుండా చాలాసార్లు ఎన్నికల్లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ముస్లి�
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అనకాపల్లి-కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు-భాగ్యలక్ష్మీ, పార్వతీపురం-పుష్పశ్రీవాణి, విజయనగరం-శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, చిత్తూరు-భరత్ ను నియమించారు.
భారత్ లో గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్...ఢిల్లీ హైకోర్టుని కోరింది.
విజయవాడ దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. దుర్గమ్మ ఆలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Adityanath Das appointed as the AP new CS : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈ నెల 31న సీఎస్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ( డిసెంబర్ 22, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్య
sanchaitha Gajapati Raju Appoint Chairperson : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి రాజును నియమించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 16, 2020) దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం సిఫారసు మేరకు ఈ నిర్ణయం
ఏపీలో బీజేపీలో కీలక మార్పులు చోటుకుంటున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సోము వీర్రాజు పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సిం�
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం (జనవరి 30, 2020) ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. ఈ నలుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జార�