Home » appointment
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకం కానున్నారు. జస్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(ఆగస్టు10,2022) నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఆగస్టు 26,2022న �
హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదో�
వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్
ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకంలోనూ మంత్రి విడదల రజనీకి ప్రాధాన్యత ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా నియమించారు.
ఆలయ ఛైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు నాలుగో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు.
టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బీజేపీ నేత భాను ప్రకాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
కడప జిల్లా కందిమల్లయ్యపల్లి గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి సమస్య ఇంకా కొలిక్కిరాని సంగతి తెలిసిందే. వారసులలో ఎవరు మఠాధిపతి కావాలన్న దానిపై హిందూ ధార్మిక..