appointment

    పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం… దేశంలోనే తొలిసారి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    August 21, 2020 / 11:09 PM IST

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పుర�

    కరోనా కట్టడికి స్పెషల్ ఆఫీసర్లు నియామకం…జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్

    July 11, 2020 / 06:56 PM IST

    గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. కేసులు అధికంగా ఉన్న ఒక్కో సర్కిల్ ను ఒక్కో అధికారికి అప్పగించింది. రాష్ట్రంలో

    సెలెక్ట్ కమిటీని అపాయింట్‌మెంట్ చేయలేరు – ధర్మాన

    January 27, 2020 / 07:56 AM IST

    రెండు బిల్లులపై నియమించబడిన సెలెక్ట్ కమిటీని స్పీకర్ అపాయింట్ మెంట్ చేయలేరని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అపాయింట్ చేయకపోతే..కాలక్షేపం చేసినట్లు అవుతుందని తెలిపారు. మండలి రద్దు కాకపోతే ప్రమాదంలో పడే వారని స్పీకర్‌ను

    బ్రేకింగ్ : తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్

    December 31, 2019 / 10:39 AM IST

    ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం

    త్రివిధ దళాధిపతి…సీడీఎస్ గా బిపిన్ రావత్

    December 24, 2019 / 12:58 PM IST

    దేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)నియామకానికి ఇవాళ(డిసెంబర్-24,2019)కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని మిలటరీ పవర్స్ డిపార్ట్మెంట్ కు సీడీఎస్ అధిపతిగా ఉంటారని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపా

    NCLAT తీర్పు…టాటా చైర్మన్ గా మిస్రీ

    December 18, 2019 / 10:44 AM IST

    టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం �

    తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

    December 6, 2019 / 10:53 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

    ఏపీలో మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

    December 4, 2019 / 03:59 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.

    కొత్త టీచర్లు వస్తున్నారు

    October 31, 2019 / 03:34 AM IST

    తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్‌టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్‌ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్‌ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 ప�

    గంగూలీ నియామకంపై తొలి సారి స్పందించిన రవిశాస్త్రి

    October 27, 2019 / 07:23 AM IST

    బీసీసీఐ 39వ ప్రెసిడెంట్‌గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు. గతంలో పలు మార్లు వ్యక�

10TV Telugu News