భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నాలు చేస్తోంది అంటూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు.
ఉగ్రదాడులు, పౌరుల నిరసనలు, తిరుగుబాటుదారుల కార్యాలాపాలు వంటి వాటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా కనిపించే జమ్మూ కశ్మీర్.. గడిచిన మూడేళ్లుగా(ఆర్టికల్ 370 రద్దు అనంతరం) ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ శుక్రవారం తె
జమ్ము-కాశ్మీర్ అభివృద్దిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం కాశ్మీర్లో పర్యటించారు.
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
జమ్ముకశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 35(A)ని కేంద్రం రద్దు చేసి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి.
ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించే వరకూ తాను వ్యక్తిగతంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయనని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మరోసారి సృష్టం చేశారు.
Mehbooba Mufti మంగళవారం విడుదలైన జమ్మూకశ్మీర్ స్థానిక ఎన్నికల ఫలితాలు చాలా ఉత్సాహభరింతంగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పీడీపీ అధినేత్రి,మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ అన్నారు. అయితే,అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏడు ప్రధాన కశ్మీర్ పార్టీల “గుప్కర్ కూటమి”తరపు�