-
Home » Article 370
Article 370
రాష్ట్రపతితో ప్రధాని మోదీ, అమిత్ షాల భేటీ.. గంటల వ్యవధిలో హై లెవెల్ మీటింగ్స్.. ఏం జరుగుతోంది?
సరిగ్గా ఆ తేదీకి రెండు రోజుల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఆర్టికల్ 370 మంటలు..
మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీయడంతో అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది.
రణరంగంగా మారిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ.. దాడిచేసుకున్న ఎమ్మెల్యేలు.. వీడియోలు వైరల్
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్దరణపై గురువారం చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా..
సుప్రీంకోర్టు నిర్ణయమేమీ అల్లా తీర్పు కాదు.. ఆర్టికల్ 370పై మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఓటమిని అంగీకరించాలని కోరుకుంటున్నారని, అయితే తమ చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తామని పీడీపీ చీఫ్ అన్నారు
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై 16 రోజుల వాదనల అనంతరం సుప్రీంకోర్టు స్పందన ఏంటంటే?
చివరి రోజు విచారణలో సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే తదితరుల వాదనలను కోర్టు విన్నది. పిటిషనర్ లేదా ప్రతివాది తరఫు న్యాయవాది ఎవరైనా రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలనుకుంటే..
Article 370 : రద్దు చేసి నేటితో నాలుగేళ్లు పూర్తైంది.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ఎలా ఉంది?
ఆర్టికల్ 370 రద్దు విషయమై కశ్మీర్ నేతలు ఎప్పటి నుంచో వ్యతిరేక గొంతు వినిపిస్తున్నప్పటికీ.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం (ఆగస్టు 2న) ఈ విషయమై విచారణ ప్రారంభించింది
Bilawal Bhutto: ఆర్టికల్ 370 రద్దు చేయకపోయుంటే.. భారత దేశంతో ద్వైపాక్షిక అంశంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేయడాన్ని ఆపివేస్తే తప్ప పాకిస్థాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపబోమన్న భారత్ వైఖరిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ ‘‘భారతదేశం ఆందోళనలను మేము అర్థం చేసుకుంటాం. అదే సమయంలో మా ఆందోళనలను కూడా భారత్ అర్థం చేసుకోవాలి. వాటి�
Mehbooba Mufti : త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నిస్తోంది : మెహబూబా ముఫ్తీ
భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని కాషాయ జెండాగా మార్చాలని బీజేపీ యత్నాలు చేస్తోంది అంటూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు.
Article 370 Revocation: రద్దుకు మూడేళ్లు.. ఇప్పుడు కశ్మీర్ ఎలా ఉంది?
ఉగ్రదాడులు, పౌరుల నిరసనలు, తిరుగుబాటుదారుల కార్యాలాపాలు వంటి వాటితో ఎప్పుడూ అల్లకల్లోలంగా కనిపించే జమ్మూ కశ్మీర్.. గడిచిన మూడేళ్లుగా(ఆర్టికల్ 370 రద్దు అనంతరం) ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ శుక్రవారం తె