Home » Arunachal Pradesh
జిత్తులమారి చైనా బుద్ధి మారలేదు. భారత్ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రామాలను చైనా కట్టేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామం ఇదే.
ఇండియా భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉందంటూ అందులో పేర్కొంది.
వాస్తవాధీనరేఖ వెంట చైనా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్-చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా 100 ఇళ్లు నిర్మించినట్లు తాజాగా అమెరికా రక్షణ శాఖ గుర్తించింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని
చైనా బుద్ధి మారదా? ఓవైపు శాంతి చర్చలని వెల్లడిస్తుంటారు. మరోవైపు కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. చైనాది ఇదే నైజమని మరోసారి నిరూపితమైంది.
తోక జాడించిన చైనా.. తరిమికొట్టిన భారత ఆర్మీ..!
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది.
చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు.
సరిహద్దులకు సైనికులను తరలించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది.