Home » Arunachal Pradesh
కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అయినా చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి జనాలు భయపడుతునే ఉన్నారు. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకుంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రకాలుగా ప్ర�
అరుణాచల్ ప్రదేశ్లో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వెస్ట్ కామెంగ్లో తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.
padma shri awardee anshu jamsenpa climbed mount everest 5 times : మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో శ్రమ, పట్టుదల, కష్టం ఉంటేనేగానీ అదిసాధ్యం కాదు. అటువంటిది అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా ఒకేసీజన్ లో రెండు�
ఇండో-చైనా సరిహద్దుల్లో రేగిన వివాదమే ఇంకా ఎటూ తేలలేదు. అప్పుడే.. అరుణాచల్ప్రదేశ్పైనా కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది చైనా. అరుణాచల్ప్రదేశ్గా భారత్ పిలిచే ప్రాంతాన్ని తామెప్పుడూ గుర్తించలేదంటోంది. అంతేకాదు.. అదే ప్రాంతంలో అదృశ్యమైన ఐదు�
చైనా ప్రభుత్వం సరిహద్దు గురించి పబ్లిక్ గా తొలిసారి ఉద్దేశాన్ని వెల్లడించింది. మొన్నటివరకూ ఇండియాతో వాదనలకు దిగిన చైనా.. ఈ సారి భూటాన్ ను టార్గెట్ చేసింది. ఇండియాతో పొత్తు కుదుర్చుకుని తింపూ ప్రాంతంపై దాడికి దిగింది. భూటాన్ కు తూర్పు భాగమైన
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన కొంతమందిలో వైరస్ లక్షణాలు ఉండటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. భారత్లో కరోనా కేసులు స్వల్పంగా నమోదు అయినప్పటికీ కర�
అరుణాచల్ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్
అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్పై ప్రయాణించారు.
ఈశాన్య భారత్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భూ ప్రకంపనల తీ�