Home » Arunachal Pradesh
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
లోహిత్పూర్ : దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న తరుణంలో అప్పుడే తొలి ఓటు పడింది. ఎన్నికలు 11న జరుగనున్నాయి. కానీ మొదటి ఓటు అప్పుడే పడింది. అరుణాచల్ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న 80 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) తమ సర్వీసు ఓట్�
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�
ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�
దేశవ్యాప్తంగా పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలోని బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15మంది లీడర్లు రాజీనామా చేయగా.. అందులో ఇద్దరు మంత్రుల
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీకి ఏప్ర
అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ అట్టుడుకుతోంది. జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు..నిరసనలు తెలియచేస్తున్నారు. స్థానికేతరులకు శాశ్వత నివాస ధృవపత్రాలు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వాహనాలకు నిప్ప�
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.