Home » Arvind Kejriwal
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు
మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము
రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు కచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరీ కొందరు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడ�
నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. Arvind Kejriwal
ఆ అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా అన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇలా తయారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే సీఎం భారీ ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు
విపక్షాల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహించనుంది. ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేనే ఇండియా కూటమికి సమన్వయకర్త(కన్వినర్)గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో నేరుగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్�
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ మంచి ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేర ప్రధాని బుధవారం