Home » as the floods water level increases
తమిళనాడులో కురిసిన భారీవర్షాలు వరద బీభత్సాన్ని మిగిల్చాయి. భారీవర్షాలు, వరదల వల్ల తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు....
కురుస్తున్న భారీవర్షాలతో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరం నీట మునిగింది. 8.5 మిలియన్ల మంది జనం ఉన్న న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకోవడంతో న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.....
తూర్పు లిబియా దేశంలో వెల్లువెత్తిన వరదల్లో 2వేలమంది మరణించారు. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా డెర్నా నగరంలో 2వేల మంది మరణించారని, వేలాదిమంది వరదల్లో గల్లంతు అయ్యారని తూర్పు లిబియా అధికారులు చెప్పారు....
Shimla temple collapses : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శివాలయం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని ఆలయం వద్ద కొండచరియలు విరిగిప�
రుతుపవనాల ప్రభావం వల్ల కురిసిన భారీవర్షాల వల్ల దేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీనష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 257 మంది మరణించగా, 7,020 కోట్ల ఆస్తి నష్టం జరిగింది....
భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్ను గురుదాస్పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్తో కలుపుతూ కర్తార్పూ�
గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హిండన్ నదీ నీటి మట్టం గణనీయంగా పెరిగింది. హిండన్ నదిలో నుంచి వరదనీరు ఘజియాబాద్ లో కర్హేరా గ్రామాన్ని ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న 50 మందిని అధికారులు రక్షించారు....
చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు, వరదల వల్ల 15 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని చాంగ్కింగ్ మునిసిపాలిటీలో బుధవారం ఉదయం 7 గంటల సమయానికి సోమవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణం
గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి....
కేరళలో భారీ వర్షాలకు పెరియార్ నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెరియార్ నది వర ప్రవాహంతో అలువాలోని శివాలయం నీట మునిగిపోయింది. కేవలం దేవాలయం పైభాగం మాత్రమే బైటకు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద ఉదృతి కొన