Home » Asia Cup 2022
వారం తిరిగేలోపే మరో బ్లాక్ బస్టర్ బ్యాటిల్కు ఇండియా-పాకిస్థాన్ జట్లు రెడీ ఐపోయాయి. చిరకాల ప్రత్యర్థులు పోరుకు మరోసారి దుబాయ్ వేదిక కానుంది. ఆసియాకప్లో భాగంగా ఇవాళ సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది.
చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ - భారత్ జట్ల మధ్య మరోసారి రసవత్తర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గాయం కారణంగా ఆల్ రౌండర్ జడేడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్ లో జడేజా స�
ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని టీమిండియా మంచి ఊపుమీదుంది.. ఈ క్రమంలో ఇవాళ పసికూన హాంకాంగ్తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ విజయంపై కన
‘మ్యాచులో క్రికెటే గెలిచింది.. అంతేగానీ, భారత్ లేదా పాకిస్థాన్ కాదని మాత్రమే నేను చెబుతాను. ఈ మ్యాచ్ జరిగిన తీరు అద్భుతం. ఇరు జట్లూ చాలా బాగా ఆడాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఓడిపోయిన జట్టు తదుపరి మ్యాచులు గెలిచేందుకు ప�
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది.
ఆసియా కప్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియాతో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు తమ చేతికి నల్లటి బ్యాండ్ ధరించారు. దీనికి కారణం ఉంది. పాకిస్తాన్ను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పాక్తో మ్యాచ్ అనగానే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చి తన అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొస్తాడు. గత కొంతకాలం నుంచి ఫామ్లేమితో ఇబ్బందులు పడుతోన్న ఈ పరుగుల రారాజుకు... ఆసియా కప్లో చక్కని ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఆసియా కప�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహో�
ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టునుంచి ఓపెన్ గా రోహిత్ తో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని పలువురు విలేకరులు రోహిత్ శర్మను ప్ర
టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. యూఏఈలో జరుగుతోన్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బయలుదేరిన సమయంలో ద్రవివ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవివ్ యూఏఈకి వెళ్ళలేదు. హోం ఐసోలేషన�