-
Home » Asian Games
Asian Games
మీరు గ్రేట్ అండి.. 50 ఏళ్ళ వయసులో భారత్ కి సిల్వర్ మెడల్ తెచ్చిన నటి..
ప్రగతి ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్ లో భారతదేశానికి పతకం తెచ్చింది.(Pragathi Mahavadi)
సరైన మార్గంలో వెళుతున్నాం.. ఇంతకన్నా ఎక్కువ సాధిస్తాం
భారత అథ్లెట్లు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని విధాలుగా సహాయపడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉంది : ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ
ఏషియన్ గేమ్స్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ విజయవాడ చేరుకున్నారు. ఆమెకు శాప్ ప్రతినిధులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది.
జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 పతకాలు.. నీరజ్ చోప్రాకు గోల్డ్, కిశోర్కు రజతం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
Asian Games : తెలంగాణ అథ్లెట్ పై స్వప్న బర్మన్ సంచలన ఆరోపణ.. ట్రాన్స్జెండర్ అంటూ.. కౌంటర్ ఇచ్చిన నందిని
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో తెలంగాణ అథ్లెట్ నందిని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఆమె పై టీమ్ మేట్, పశ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన ఆరోపణలు చేసింది.
Asian Games : మరో రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో దూసుకుపోతున్న భారత్
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత ఖాతాలో వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్, షాట్పుట్ విభాగాల్లో స్వర్ణపతకాలు లభించాయి.
Asian Games : గోల్ఫ్లో చరిత్ర సృష్టించిన అదితి అశోక్.. 41కి చేరిన భారత పతకాల సంఖ్య
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత్ ఖాతాలోకి మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. షూటింగ్లో రెండు, గోల్ఫ్లో ఓ పతకం లభించింది.
Asian Games : భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అదరగొట్టిన రోహన్ బొపన్న- రుతుజ జోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది.
Asian Games : ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ఇషా సింగ్, తెలంగాణ బిడ్డ ఘనత అంటూ సీఎం కేసీఆర్ అభినందనలు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు భారత్ కు 30 పతకాలు సాధించింది. ఆసియా క్రీడోత్సవాల్లో తెలంగాణ ఆడబిడ్డ ఇషా సింగ్ వ్యక్తిగతంగా రజత పతకం సాధించటంతో సీఎం కేసీఆర్ అభినందించారు.