Home » Assembly Election 2023
కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు.
రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం మూడున్నర గంటలపాటు అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేసింది. సుమారు 40 స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చింది.
రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని వెల్లడించారు.
రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.
అభ్యర్థులను ప్రకటించిన 72 గంటలలోపు నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల వివరాలను ఈసీకి వెల్లడించాలని నిబంధన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను జతచేశారు.
కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తన మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా 33 జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. సెక్షన్ 132 ప్రకారం నేరుగా ఐటీ డబ్బు సీజ్ చేయచ్చన్నారు.