Home » Assembly Elections 2023
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ నాయకత్వం మొత్తం పైలట్ కేంద్రంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించి, అలాగే చేసింది కూడా. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అశోక్ గెహ్లాట్ను సీఎం చేశారు
VH Questions CM KCR : ధరణి పేరుతో గరిబోళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్
Shock For BRS In Khammam : ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 15 రోజులు కష్టపడి పని చేసి అరాచక పాలనను తరిమికొట్టాలి
హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు
Kandala Upender Reddy Emotional : పక్కనే ఉన్న ఎంపీ నామా, పలువురు నాయకులు కందాల ఉపేందర్ రెడ్డిని సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ర్యాలీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓబీసీ అధికారులు రూ.100లో 33 పైసలు నిర్ణయిస్తారు
నక్సలైట్లు విడుదల చేసిన ఎన్నికల బహిష్కరణ కరపత్రం కారణంగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటు వేయాలనే భయం గ్రామస్తులలో ఉంది. అయితే అవగాహనా కార్యక్రమాల కారణంగా వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
CM KCR Fires On YS Sharmila : పరాయి రాష్ట్రమొళ్లు వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి.
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.