Home » Assembly Elections 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కీరవాణి, తేజ, శివాజీ రాజ�
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తన ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్కి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.
టాలీవుడ్ సెలబ్రిటీస్ పోలింగ్ బూత్స్ కి తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు చేరుకుంటున్నారు.. ఈక్రమంలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్..
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటుని వేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది.
119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు
కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల విధుల్లో ఉన్నాయి.