Home » Assembly Elections 2023
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సీతారాం ఏచూరి అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలు జిల్లాను హీటెక్కుస్తున్నాయి. అభివృద్ధి మేం చేశామంటే మేమే చేశామంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నా�
ఓటింగ్ పెరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు పోలింగును పరిశీలించినట్లైతే పోలింగ్ పెరిగిన ప్రతీ సందర్భంలో అధికార పార్టీ నష్టపోయింది
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు.
ఓటింగ్లో అక్రమాలు సృష్టించే వారిని అస్సలు వదిలిపెట్టమని అన్నారు. ప్రతి కూడలిలో పోలీసు బలగాలను మోహరించారు. ఫతేపూర్ షెకావతిలో కూడా రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల్లో అన్యాయానికి గురయ్యామనే భాద కనిపిస్తోంది. వారందరు మార్పు కోరుకుంటున్నారు
Adilabad District Politics : ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు మామూలుగా సాగడం లేదు. కారు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తోంది బీజేపీ.
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.
ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు