Assembly Sessions

    Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    September 24, 2021 / 06:42 AM IST

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి.

    Telangana : ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    September 16, 2021 / 05:32 PM IST

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ మీటింగ్ జరుగుతోంది.

    Telangana : గణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యాక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!

    September 6, 2021 / 12:34 PM IST

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది.

    తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్, రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు

    September 7, 2020 / 02:44 PM IST

    holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �

    అసెంబ్లీలో అన్ని అంశాలపై కూలంక‌షంగా చ‌ర్చ జ‌ర‌గాలి : కేసీఆర్

    September 3, 2020 / 10:02 PM IST

    తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. �

    బీజేపీ ఊహించని ట్విస్ట్…గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం

    August 13, 2020 / 06:36 PM IST

    రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్�

    టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌తో మైనంపల్లి లొల్లి!

    March 18, 2020 / 08:25 AM IST

    రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, �

    రైతును రాజు చేసేంత వరకు విశ్రమించను..కేసీఆర్

    March 16, 2020 / 11:27 AM IST

    రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు  అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�

    కుల, మత రహిత సామూహిక స్మశాన వాటికలు : సీఎం కేసీఆర్ 

    March 13, 2020 / 07:53 AM IST

    తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.

    మండలి రద్దు దురదృష్టకరం : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    January 27, 2020 / 04:02 PM IST

    శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.  శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్‌స�

10TV Telugu News