Assembly Sessions

    స్పిరిట్ గా ఉంటుందని వైఎస్సార్ మండలి తెస్తే ఆల్కహాల్ చేశారు : చెవిరెడ్డి

    January 27, 2020 / 09:53 AM IST

    ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈర

    చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

    January 20, 2020 / 11:44 AM IST

    రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�

    నిరసన తెలిపితే ఓకే…ముట్టడిస్తాం..దాడులు చేస్తాం అంటే …… స్పీకర్ వార్నింగ్ 

    January 19, 2020 / 10:52 AM IST

    ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం  నుంచి జరుగనున్నాయి.  రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని,  అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడ�

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 18, 2020 / 09:48 AM IST

    అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు  అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల  నాయకులు  జనవరి 20 న ఛల�

    ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

    January 13, 2020 / 10:04 AM IST

    ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు

    తెలంగాణకు ఏపీ రాజధానుల సెగ : ఆదిలాబాద్‌లో అసెంబ్లీ డిమాండ్!

    December 20, 2019 / 11:00 AM IST

    ఆదిలాబాద్ వేదికగా అసెంబ్లీ నిర్వహించాలనే డిమాండ్ కొందరి నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే చర్చకు కూడా తెర లేపారని అనుకుంంటున్నారు. చూస్తుంటే..ఏపీలో మూడు రాజధానుల సెగ తెలంగాణ‌ను తాకేలా ఉందంటున్నార�

    విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావటానికి కారణం ఇదేనా …

    December 17, 2019 / 02:28 PM IST

    ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన�

    శాసనమండలిలో 15 బిల్లులు ఆమోదం

    December 17, 2019 / 01:58 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు.  క్లాజ్ 12బికి �

    వికేంద్రీకరణ జరగకపోతే మరో వేర్పాటు ఉద్యమం రెడీ : తమ్మినేని

    December 17, 2019 / 11:09 AM IST

    ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి 23 ఇనిస్టిట్యూషన్స్ వచ్చాయని వాటిలో ఏఒక్కటి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఏపీ శాసనసభలో ఈ రోజు రాజధాని అమరావతి పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ…

    తెలంగాణ ఉద్యమంపై నోరు జారిన ధర్మాన

    December 17, 2019 / 09:40 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం  సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి  స�

10TV Telugu News