Home » astronauts
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తిరిగి భూమికి తీసుకురావడానికి డేట్ ఫిక్స్ చేసింది నాసా. దీంతో 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యపర సమస్యలు తలెత్తాయని ఆందోళన నెలకొంది.
సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ ఫొటోల్లో తేడాలు ఉండడం, వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్న ప్రచారంపై నాసా అధికారికంగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
ఇండియా స్పేస్ స్టేషన్కు "భారతీయ అంతరిక్ష కేంద్రం''గా పేరు పెట్టనున్నారు.
అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుంది.
వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ ..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపబోతోంది.
కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ.. వారి ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి.
ఆరు నెలల స్పేస్ మిషన్ తరువాత ముగ్గురు చైనా వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరారు. కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంకు ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లిన చైనా అంతరిక్ష నౌక షెనౌజౌ-14 ఆదివారం ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ ఫెంగ్ ల
వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటుంటారు. అలా చాలా రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల వారి డీఎన్ఏలో జన్యు పరివర్తనం జరుగుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏ�