Home » auto
కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝూమున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో మరణించారు.
hyderabad pharmacy student case: రాష్ట్రంలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఆటోడ్రైవర్ తో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించార
auto crashes into divider and over turn two died in rangareddy district : రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్సాగర్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు త
Vikarabad Road Accident : వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-లారీ-ఆటో ఢీకొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై �
Honda Cars Greater Noida plant : ప్రముఖ కార్ల తయారీ కంపెనీలో హోండా కంపెనీ ఒకటి. పలు రాష్ట్రాల్లో ప్లాంట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో కూడా దీనికి సంబంధించిన ప్లాంట్ ఉంది. అయితే..అనూహ్యంగా..ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేసింది. కార్ల ఉత్పత్తి మొ�
Mahabubnagar police shock : ఆటోనా..మినీ బస్సా ఏందిది ? అంటూ తెలంగాణ పోలీస్ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెవెన్ సీటర్ ఆటోలో ఏకంగా…డ్రైవర్ తో కలిపి 16 మంది ప్రయాణించారు. దీనిని చూసిన పోలీసులు (Blue Colt Officers) ఆటోను ఆపి..ప్రయాణికులందరినీ దించారు. వరుసగా నిలబెట్టారు. దీనిక
ap assembly speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ప్రమాదం తప్పింది. స్పీకర్ ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి తమ్మినేని సీతారామ్ క్షేమంగా బయటపడ్డారు. దీంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిప�
Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్�
కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత