auto

    కారు, 3 బైకులు, ఆటోపై దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

    January 1, 2020 / 01:17 PM IST

    కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

    ఉప్పల్‌లో స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ..విద్యార్థి మృతి  

    December 31, 2019 / 04:42 AM IST

    హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన  ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే  స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న  లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స

    కారు ఆటో ఢీ : నలుగురి మృతి

    November 17, 2019 / 03:31 PM IST

    నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన నలుగురు మృత�

    మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు, రూ.10వేలు సాయం

    October 19, 2019 / 03:42 AM IST

    ఏపీ సీఎం జగన్... పాలనలో దూకుడు పెంచారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఒకేరోజు పలు కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన

    స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

    October 3, 2019 / 04:49 AM IST

    ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న

    ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు సాయానికి భారీగా దరఖాస్తులు

    September 15, 2019 / 04:11 AM IST

    ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఆర్థికసాయం ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలిరోజే

    ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు : ఈ అర్హతలు ఉంటేనే

    September 10, 2019 / 01:52 AM IST

    అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హామీని నెరవేర్చే

    ఇంత నిర్లక్ష్యమా : ట్రాలీలో ఈవీఎంలు తరలింపు

    May 7, 2019 / 08:48 AM IST

    ఈవీఎంలపై ఎన్ని వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఈసీ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలకు ఎంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది.  ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచి భద్రత కల్పించాలి. కానీ అధికారులు మాత్ర

    ఎండల ఎఫెక్ట్ : కర్నూలులో పేలిన ఆటో గ్యాస్ సిలిండర్

    April 20, 2019 / 09:41 AM IST

    కర్నూలు : ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపైనా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సి

    ఈసీ క్లారిటీ : ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే.. అయితే

    April 16, 2019 / 09:20 AM IST

    హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్

10TV Telugu News