Home » Ayodhya Ram Mandir
అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకను కళ్లారా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వేడుకను నభూతో నభవిష్యతి అనేలా ఏర్పాట్లు చేస్తోంది రామ జన్మబూమి ట్రస్ట్.
వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది.
భారతదేశంలో మసీదు పేరు రాగానే సాంప్రదాయ మసీదు చిత్రం ప్రజల మనస్సులో ఉద్భవిస్తుంది. అందుకే ట్రస్ట్ రూపొందించిన మసీదు రూపకల్పన అంత ఆమోదయోగ్యం కాదని, ఫలితంగా ట్రస్ట్కు వచ్చిందని ఆయన అన్నారు
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
రామజన్మభూమి అయిన అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణం పూర్తికానుండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రామాలయం ప్రతిష్ఠాపనకు పవిత్ర అయోధ్య నగరం సిద్ధమవుతున్న తరుణంలో రియల్ బూమ్ ఏర్పడింది....
అయోధ్య నగరంలోని రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను తాజాగా ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబా
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు....
అయోధ్య.. ఇక ఏఐ నగరంగా మారనుంది.
శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలోని రామాలయంలో పూజారుల నియామకానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వతేదీన ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతి�