Home » Ayodhya Ram Mandir
పట్టు వస్త్రంపై 13 భాషలతో 'జై శ్రీరామ్'
హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని అన్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళం అందించి రామ భక్తిని చాటుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో వచ్చిన కంటెస్టెంట్ లక్ష రూపాయలు విరాళం అందించారు. ఎవరా కంటెస్టెంట్?
జనవరి 22వ తేదీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు తమకు బిడ్డ పుట్టాలని దేశ వ్యాప్తంగా ఉన్న గర్భిణీలు కోరుకుంటున్నారు. కొత్త వ్యాపారస్తులు అదే రోజు తమ వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఈ తేదీ ప్రత్యేకత ఏంటి?
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు.. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యుడీషియల్ విచారణ అడుగుతున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తనకి ఆహ్వానం వచ్చినట్లు చిరు తెలియజేశారు. అలాగే రామ మందిరం కోసం హనుమాన్ మూవీ టీం ఇచ్చే విరాళం గురించి కూడా చిరు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.....
రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24x7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.....
అయోధ్య రాముడి గుడి ప్రత్యేకతలు