Home » Ayodhya Ram Mandir
Ram Mandir Opening : జనవరి 22న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని అన్ని ఆఫీసులకు సెలవుదినంగా ప్రకటించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సెలవుదినంగా ముందుగానే ప్రకటించింది.
‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ మిఠాయిల అమ్మకాలు చేపట్టింది అమెజాన్.
అమెరికాతో పాటు థాయ్లాండ్, యూరప్లో మన దేవుళ్లను ముద్రించి చెలామణిలో ఉంచారని రాజాసింగ్ చెప్పారు.
అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్కు..
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణం ఉంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతోంది.
అలాగే, తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గోషా మహల్లో హనుమాన్ గుడిని శుభ్రం చేశారు.
బాలరాముడికి సంబంధించిన ఫొటోలను అధికారులు విడుదల చేశారు. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహ పూర్తి భాగం కనిపించే ఫొటోలు విడుదలయ్యాయి.