Home » Ayodhya Ram Mandir
అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?
దేశం మొత్తం రామ నామ జపమే వినిపిస్తోంది. మరో మూడు రోజుల్లో దేశంలోని హిందువులు భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది.
ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.
అయోధ్య రామ మందిర ప్రతిరూపాన్ని ఆర్టిస్టులు తమదైన శైలిలో ప్రదర్శిస్తున్నారు. బిస్కెట్లతో రామ మందిర ప్రతిరూపాన్ని తయారు చేసాడు ఒక ఆర్టిస్టు.
తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మండిపడ్డారు.
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 22న..
లడ్డూను యాత్రగా రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్లో పెట్టి అయోధ్యకు తీసుకెళ్తామని చెప్పారు.
ప్రాణ్ ప్రతిష్ఠ.. జైనమతం, హిందూ మతంలో విస్తృతంగా ఆచరించే ఆచారం. ప్రాణ్ ప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహాన్ని ఉండం కాదు.. ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ఆయా సెలబ్రిటీలను రామమందిర ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆహ్వానం మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి కూడా అందింది.