Home » Ayodhya Ram Mandir
నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హనుమాన్ సినిమా రిలీజ్ చేసిన సంస్థ సగం ధరకే టికెట్లు ఆఫర్ చేస్తుంది.
అన్ని సినీ పరిశ్రమలలోని పలువురు స్టార్స్ కు కూడా అయోధ్య ఆహ్వానం అందింది. దీంతో నేడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు.
నేడు అయోధ్య రామమందిరం ఘనంగా ప్రారంభం అవుతోంది. దీనికోసం అయోధ్య ఆలయం ఎంతో అందంగా ముస్తాబవగా ఫొటోలు వైరల్ గా మారాయి.
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.
అయోధ్య ఆహ్వానం పై చిరు ఎమోషనల్ పోస్ట్. ఇక అయోధ్యకి బయలుదేరబోతున్న చిరు, చరణ్కి శుభాకాంక్షలు తెలియజేయడానికి చిరు ఇంటి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.
అయోధ్యలో సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ మందిరం ప్రారంభోత్సవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 'సలార్' మూవీ నిర్మాతలు.. ప్రత్యేక రామ గీతాన్ని రూపొందించి భక్తుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటని ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించకుండా కేవలం గొంతుతోనే మధురంగా ఆలపించారు సింగర్స్.
అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య.. అయోధ్య.. దేశం మొత్తం జపిస్తున్న పదం అయోధ్య రామయ్య.
హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తాము అని ప్రకటించారు.
రాముడి ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు రామజన్మభూమి పునాది మట్టి, నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్సులో పెట్టి గిఫ్ట్గా ఇవ్వనున్నారు.