Home » Ayodhya Ram Mandir
భద్రతా బలగాల అధీనంలో కర్తవ్య పథ్ ఉంది. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్ర కోట వరకు పరేడ్ సాగనుంది.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అరుదైన ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఆలయ ట్రస్ట్ ట్వీట్ చేసింది.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ ఆహ్వానాలు అందించింది.
అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వ్యక్తి సమీర్ పెనకలపాటి ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ స్థాపించి 'అయోధ్య శ్రీరామ్' అనే పాటతో బ్యానర్ ని మొదలుపెట్టారు.
ధ్రువ సర్జాకు 2022 మొదట్లో ఓ పాప పుట్టింది. అయితే ఆ పాపకు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. 2023లో ఓ బాబు పుట్టాడు. అతనికి కూడా ఇప్పటివరకు పేరు పెట్టలేదు.
1526 పానిపట్ యుద్ధం నుంచి 2024 జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి?
మంగళవారం నుంచి సామాన్య భక్తులు అందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.