Home » Ayodhya Ram Mandir
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు....
తిరుపతిలో లడ్డూ.. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం.. వారణాశిలో భోజనం.. ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది. అయోధ్య రామ మందిరంలో వితరణ చేయబోతున్న ప్రసాదం ప్రాముఖ్యత మీకు తెలుసా?
అయోధ్యలో రామ మందిరానికి మహా సంప్రోక్షణ మహోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే షాకింగ్ ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది....
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమ
పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�
అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతోపాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేస్తోంది హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో. ఆరేడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు.
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర�
పవిత్ర అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30వతేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలోని శ్రీరామ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు �
అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు జనవరి 6వతేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు....