Home » Bangalore
IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా హైదరాబాద్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. బెంగళూరు బౌలర్ల ధాటికి వార్నర్ సేన చిత్తు అయ్యింది. స్వల్ప టార్గెట్ ను కూడా హైదరాబాద్ చేజ్ చెయ్యలేకపోయింది. విజయానికి 6 పరుగుల దూ�
RCB vs SRH, IPL 2021: ఐపీఎల్ 2021లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 07గంటల 30నిమిషాల నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఆర్సిబి తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫర్ సేల్
Karnataka IPS Officer alleges dowry harassment, physical abuse case against IFS officer Husband and his family : ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే వారికి న్యాయంచేసే అధికారం చేతిలో ఉన్న వ్యక్తి. కానీ ఆమెకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకుంటుంది. సాధారణ మహిళలా అత్తమామలు, భర్త పెట్టే కష్టాలను భర
A former police officer kicked a dog with a car : బెంగళూరులో మాజీ పోలీస్ అధికారి మృగంలా మారాడు. రోడ్డుకు అడ్డంగా పడుకున్న కుక్కపై కర్కశంగా ప్రవర్తించాడు. కారుకు అడ్డం వచ్చిందంటూ కుక్క పైనుంచి కారును నడిపాడు. కారును ముందుకు వెనక్కు నడుపుతూ కుక్కను దారుణంగా తొక్కించేశా�
Congress rally : బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ..భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, రైతులను కాంగ్రెస్ సమీకరించింది. సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2021, జనవరి 2
Bangalore Famous biker King Richard Srinivasan died : అతనో బెంగళూరుకు చెందిన స్టార్ బైకర్..భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడు. అతను ఏ బైక్ కైనా కిక్ కొట్టి గేరు మార్చాడంటే..కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్లు దూసుకుపోగల స్టార్ బైకర్. 5 ఖండాల్లో 37 ఏడు దేశాల్ని బైక�
Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హౌస్ కి�
Six corona new strain cases identified in India : అంతా భయపడుతున్నట్టే జరిగింది. బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరుల�
Bangalore : Coffee Day New CEO Malavika Hegde : కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈవో వీజీ సిద్ధార్థ మరణం అనంతరం సంవత్సరానికి ఆ సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. కర్ణాటక మాజీ సీఎం MS కృష్ణ కుమార్తె, కాఫీడే వ్యవస్థపాకుడు అయిన సిద్ధార్థ భార్య మాళివిక హెగ్డే సంస్థకు కొత్త సీఈవో�