Home » Bangalore
Yediyurappa’s political secretary attempts suicide : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఆత్మాహత్యాయత్నం చేశారు. డాలర్స్ కాలనీలో నివాసం ఉండే సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆయన గదిలో పడిపోయి ఉండటం గమనించి
Diwali Special womens sell Cracker Shaped Chocolates : దీపావళి వచ్చిందంటే చాలు చుట్టు పక్కల ఢాం ఢాం మని క్రాకర్స్ పేలుళ్లు రీ సౌండ్స్ వచ్చేస్తాయి. కానీ తినే క్రాకర్స్ గురించి విన్నారా? భూమిలో పాతి పెడితే మొలకలు వచ్చే క్రాకర్స్ గురించి విన్నారా? అదేంటీ పేలేవాటినే కదా క్రాకర్�
Traffic fines on bike : నాలుగు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించినందుకే హైదరాబాద్ పోలీసులు వాహనం యజమాని ఫోనుకు నోటీసులు పంపిస్తున్నారు. బెంగళూరులోనైతే ఎంచక్కా ఎన్నైనా ఉల్లంఘనలు చేసుకోవచ్చు. కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి వాహనం ఏకంగా 77 సార్లు ట్రాఫిక
niece was found have kidnapped maternal uncle : ఆస్తులు కోసం గొడవలు జరగటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. దాని వల్ల కొన్ని సార్లు హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బెంగుళూరు కు చెందిన ఒక యువతి ఆస్తి కోసం సొంత మేన మమాను కిడ్నాప్ చేయించి పోలీసులకు దొరికిపోయింది. బెంగళూరు ఉత్�
[svt-event title=”బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం” date=”15/10/2020,11:06PM” class=”svt-cd-green” ] బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ని పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 20ఓవర్లలో ఛేదించింది. కేఎల్ రాహుల�
బెంగళూరు, కోల్కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా రాణించగా.. కోల్కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్కత్తా బ్యాట్స్మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కే�
ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132
Actress Mishti Mukherjee Passes away: ఈ కరోనా సమయంలో వరుస మరణాలు.. డ్రగ్స్ వ్యవహారంతో బాలీవుడ్ కుదేలవుతోంది. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి సినీ ప్రముఖులు కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థితిలో చివరి చూపు కూడా చూసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పు�
ANDHRA PRADESH CM RELIEF FUND : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ సీఎం సహాయ నిధి నుంచి ఏకంగా రూ. 112 కోట్లు కొల్లగొట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేసి డబ్బులను డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ, బెంగు�
Sandalwood drug case: డ్రగ్స్ కేసు.. కన్నడ చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్టు అయ్యారు. న్యాయస్థానం వారిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం�