Home » Bangalore
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
ఓ వైపు భారతదేశాన్ని కరోనా గడగడలాడిస్తుంటే..మరోవైపు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్యసమాజం తలదించుకొనేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. వరుసకు పినతండ్రి అయిన..ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పా�
బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. �
పెళ్లికాని ప్రసాద్ లే లక్ష్యంగా సమాజంలో కొంత మంది మహిళలు యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతి …. ఒక టెక్కీనుంచి 16 లక్షల రూపాయలు కాజేసింది. మోస పొయానని తెలుసుకుని పోలీసులనాశ్రయించాడ
నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.
పోలీస్ కానిస్టేబుల్ లాఠీ లాక్కొని అతణ్నే చితకబాదాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన బెంగళూరు-మైసూర్ రోడ్ పై జరిగింది. రాత్రి 10.. 10న్నర సమయంలో కొలూరు చెక్ పోస్ట్ వద్దకు ఓ వాహనం వచ్చి ఆగింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్(25) అతని వద్దకు వెళ్లి దేశ�
నటి షర్మిలా మాండ్రే తన స్నేహితుడితో కలిసి జాలీ రైడ్కెళ్లగా యాక్సిడెంట్ జరిగింది..
టెక్నాలజీ చేతిలో ఉంది… సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉందాం అనుకున్నాడో ఏమో….. కరోనా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలయ్యాడు ఒక ఇన్పోసిస్ ఉద్యోగి. ” చేయి చేయి కలపండి…బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండ�
కరోనా పేషంట్లకు సేవ చేస్తూ విధుల్లో బిజీగా ఉన్న బెంగుళూరు డాక్టర్లు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా పంపించేశారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోతన ముగ్గురు కూతుళ్ల సహాయంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ ఇల్ల�