Home » Bangalore
Sandalwood drug case: డ్రగ్స్ కేసు.. కన్నడ చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్టు అయ్యారు. న్యాయస్థానం వారిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం�
Sandalwood Drug Case update: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పలు సినీ పరిశ్రమల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే కన్నడనాట హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా
బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలు ఎగ్గొట్టటానికి కొంత మంది దేశాలు విడిచి పారిపోతుంటే…. మరికొందరు బ్యాంకు అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చమని అడగటానికి వచ్చిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోగా అధికారులపై అ�
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రోహితే చంపాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరణ్య తల్లిదండ్రులు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల శరణ్య ఏడాది
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు
వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మ్ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అది కూడా ఓ నేత సెల్ నుంచి రావడం హాట్ టాపిక్ అయ్యింది. నాకేం తెలియదు. ఆ సమయంలో…నా సెల్ ఫోన్ చిన్న పిల్లల దగ్గర ఉంది..అని ఆ లీడర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గ�
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�
Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీల�
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ
కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న