Home » Bangalore
కరోనా భయం అందరిలోను పట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది మంది మృతి చెందుతున్నారు. దేశాలకు పాకుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ బారిన పడకుండా..ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని �
రాహుల్ సిప్లిగంజ్పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసుల గాలింపు..
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..
భారత్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ మేరకు జిహాదీ ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. ఈ ముఠాకి చెందిన ఎనిమిది మందిని పక్కా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. వీరిలో ఐదుగురు తమ�
యాప్లో పిజ్జా ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్ డిసెంబర్ 1వ తేదీన ఫోన్లో జుమాటో యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశాడు. గంటప�
విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది.
కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు టార్గెట్ గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు, మంజునాధ్ లతో పాటు….కోరమంగలకు చెందిన పుష్ప, బనశం�
ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకు�
పొట్టి దుస్తులు వేసుకుందని ఓ యువతి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నావ్ అంటూ యువతిపై చిందులు తొక్కాడు. కర్ణాటక రాజధాని బెం�
కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు.