Home » BCCI
ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయకపోవడం పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
భారత జట్టు ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ పై దృష్టి సారింది.
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
భారత్ - దక్షిణాఫ్రికా టెస్టుకు ముందు రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అతని వేలికి గాయమైంది.
టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.
Australia vs Pakistan 1st Test : పెర్త్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.