Home » BCCI
టీమ్ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్కి చెందిన వంశీకృష్ణ ఒక ఓవర్లో ఆరు సిక్సర్లను కొట్టాడు.
అశ్విన్ మూడో టెస్టు రెండోరోజు ఆటలో వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు.
వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారా అనే సందేహాలకు తెరపడింది.
ఒకప్పుడు క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడేవారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమ్ఇండియా, జింబాబ్వే జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.
విశాఖ టెస్ట్ స్క్వాడ్ నుంచి మహ్మద్ సిరాజ్ను బీసీసీఐ తప్పించింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులకు అవార్డులను అందజేశారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.