Home » BCCI
విజయం సాధించిన అనంతరం ఇషాన్ మీడియాతో మాట్లాడాడు.
ఐపీఎల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి
అహ్మదాబాద్, చెన్నై వేదికగా క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగనున్నాయి. చెన్నై వేదికగా మే26న ఐపీఎల్ ఫైనల్..
IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మార్చి 22న ప్రారంభమైంది. మే 26 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. మొదటి 21 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. సెకండాఫ్ షెడ్యూల్ను ఇంకా ప్రక�
ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఓ కఠిన నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది. ఐపీఎల్ 2024 సీజన్తోనే అతడు పోటీ క్రికెట్ ఆడనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉదాహరణగా తీసుకుంటే.. 2023-24 సీజన్ లో మొత్తం 10 టెస్టుల్లో రోహిత్ ఆడాడు.