Home » BCCI
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో మూడు రోజుల్లో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరుగుతుంది.
గత సంవత్సరం కాలంగా భీకర ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ను ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకపోవడాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు.
భారత జట్టు హోం సీజన్ షెడ్యూల్లో పలు మార్పులు చేసుకున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వివిధ మార్గాల్లో బీసీసీఐకి ఆదాయం సమకూరుతుంది.
బీసీసీఐ అధ్యక్షుడి స్థానంలో కీలక మార్పు జరగనున్నట్లు సమాచారం.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.
క్వాలిఫయర్-2 మ్యాచ్ సందర్భంగా నెటిజన్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై మండిపడ్డారు.
మ్యాచ్ రోజున ఉత్తమ ఫీల్డర్కు పతకాలు ఇవ్వడం, ఆ పతకాలను అందించడానికి దిగ్గజ వ్యక్తులను తీసుకురావడం వంటివి..