Home » BCCI
భారత్, పాక్ ల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది
భారత క్రికెట్ కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఇవ్వాలని ..
18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది.
వచ్చే నెల (జూన్లో) భారత మహిళల జట్టు ఇంగ్లాండ్లో పర్యటించనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన కొన్నిగంటలకే.. బంగ్లాదేశ్ ప్లేయర్ తన ‘ఎక్స్’ ఖాతాలో దుబాయ్ కు వెళ్తున్న తెలిపాడు.
మే17వ తేదీ నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగే మిగతా మ్యాచ్ లకు బీసీసీఐ పలు నిబంధనలు సడలించింది.
ఫారిన్ ప్లేయర్లను తిరిగి రప్పించే ప్రయత్నాల్లో బీసీసీఐ.
శనివారం నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ కానున్న నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఓ సూచన చేశాడు.
ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.