Home » BCCI
కొన్ని మ్యాచ్లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్లో చోటు దక్కించుకోలేదు. �
ఐపీఎల్ 2020 చాంపియన్స్కు ఇచ్చే ప్రైజ్ మనీలో బీసీసీఐ కాస్ట్ కటింగ్ అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2019 టోర్నీతో పోల్చి చూస్తే సగానికి తగ్గించేశారు. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీలకు సర్కూలర్ పంపారు. గతేడాది గెలిచిన జట్టుకు రూ.20కోట్ల ప్రైజ్ మనీని �
టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే పదవీ కాలం ముగియనుంది. అతనితో పాటు కమిటీలో ఉన్న మరో వ్యక్తి గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేసేందుకు భారత జట్టు మాజీ క్రికెటర్లు సునీల్ జోషీ, హర్వీందర్ సింగ్లు పోటీపడుతున్నారు. బుధవారంతో అభ్యర్థులు ఎవరో తేలిపో�
గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని భారత్ నిర్మించింది. ఆ స్టేడియం పేరు ‘మోటెరా క్రికెట్ స్టేడియం’. గుజరాత్ అహ్మదాబాద్ లోని పాత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని కూల్చి కొత్తగా నిర్మించారు. ఈ స్టేడియంలో ఇండ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుద�
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్ష
సోషల్ మీడియాలో ఒక్క రోజులో ఫేమస్ అయిన బామ్మ టీమిండియా ‘సూపర్ ఫ్యాన్’ చారులత (87) కన్నుమూశారు. జనవరి 13న ఈ బామ్మ చనిపోయినట్లు కుటుంబం వెల్లడించింది. ఆమెకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ‘క్రికెట్ దాదీ’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లాం�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది.అంటే మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశము
అంతర్జాతీయ క్రికెట్లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ ట