Home » BCCI
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని శనివారం తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్కు ధోని చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన భవిష్యత్ బావుండాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. సినీ పరిశ
భారత జట్టు మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్నూ
మొత్తానికి ఐపీఎల్ మీద క్లారిటీ వచ్చింది. క్రికెట్ ఆడే దేశాలన్నింటిలోనూ కరోనా. అందుకే దుబాయ్కి టోర్నమెంట్ మార్చారు. వచ్చే వారం IPL Governing Council సమావేశమై షెడ్యూల్ను రెడీ చేస్తుంది. ఇప్పటికే BCCI అన్ని ఫ్రాంచైజ్ లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమో
ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే… క్రికెట్పైనా పడింది. దీంతో ఆటకు విరామం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల టోర్నీలు వాయిదా పడ్డాయి. చివరికి T-20 World Cup నిర్వహణపైనా కరోనా ప్రభావం చూపుతోంది. దీంతో టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరుగుతుందా… లేకా వ
ఐపిఎల్తో సహా అన్ని సమస్యలపై చర్చించడానికి బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ ఈ రోజు(17 జులై 2020) సమావేశం కానుంది. అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) సమావేశంలో, ఐపిఎల్ ప్రథాన ఎజెండా కానుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా
రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన IPL 13వ సీజన్ను లాక్డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. BCCI ఆధ్వర్యంలో ప�
బీసీసీఐ స్పెషల్ వీడియో రెడీ చేసింది. టీమ్ మాస్క్ ఫోర్స్ పేరిట చేసిన ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లతో పాటు టాప్ క్రికెటర్లంతా పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మ�
ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర