Home » BCCI
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
IPL 2020 anthem Song-Aayenge hum wapas : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 యాంథమ్ సాంగ్ వివాదాస్పదమైంది.. ర్యాపర్ KR$NA కౌల్ తన రాప్ సాంగ్ను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు.. ఐపీఎల్ యాంథమ్ సాంగ్ 2017లో తాను కంపోజ్ చేసిన ‘Dekho Kaun Aaya Wapas’ పోలి ఉందని కృష్ణ కౌల్ ఆరోపించారు. ఐపీఎల్ 2020 సెప్టెంబర్
టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి తీసుకోవాలని, పంజాబ్ క్రికెట్ తరపున లీగ్ మ్యాచ్ లు ఆడాలని భావిస్త
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో బుధవారం, గురువారం రెండు రోజుల్లో కొత్తగా దేశంలో 1,349 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐపిఎల్ జాబితా బయటకు రాకముందే పెరుగుతున్న కరోనా కేసులు బిసిసిఐ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. గత 24 గంటలుగా అక్కడ 614 కొత్త కేసులు వచ్చి�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మొదలు కావడానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే అయపోవాల్సిన ఐపీఎల్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. నిజానికి కరోనా తీవ్రత చూసినవారంతా ఈ సీజన్లో ఐపీఎల్ ఇక ఉండదన�
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైంది. రాబోయే ఐపిఎల్ సందర్భంగా బోర్డు ఈ విషయంలో ధోనితో మాట్లాడి భవ
రిటైర్ మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత మాజీ కెప్టెన్ ధోని, డాషింగ్ లెప్టాండర్ బ్యాట్స్ మెన్ రైనా ప్లాన్ వేసుకున్నారంట. ఈ విషయాన్ని రైనా వెల్లడించాడు. ఆగస్టు 15వ తేదీని అంర్జాతీయ క్రికేట్ కు గుడ్ బై చెప్పాలని ముందుగానే డిసైడ్ అయ్యామని,