Home » BCCI
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఐసీసీ అద్భుతమైన ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసింది. వరల్డ్ టీ20 తొలి సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన వీడియోను పోస్టు చేస్తూ బర్త్ డే విషెస్ పంపింది. సింపుల్గా హ్యాపీ బర్�
ప్రపంచ క్రికెట్ బోర్డులలోనే ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో ఆదివారం(01 డిసెంబర్ 2019) జరిగిన బీసీసీఐ తొలి సర్వసభ్య సమ
ఒక్క టెస్టు మ్యాచ్ మినహాయించి బంగ్లాదేశ్తో భారత మ్యాచ్లు ముగిశాయి. ఈ సిరీస్ అనంతరం జరగనున్న వెస్టిండీస్ తో మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసేసింది భారత్. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు బీసీస�
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ తన మార్కు మార్పులు మొదలుపెట్టేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ అభివృద్ధితో పాటు తొలిసారి డే అండ్ నైట్ టెస్టులకు టీమిండియాను సిద్ధం చేస్తున్నాడు. వీటితో పా�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయ గీతం పాడించాలని కోరారు. ఐపీఎల్
IPL మ్యాచ్ల్లో పవర్ ప్లేయర్ ఆలోచనకు స్వస్తి పలకాలని నో బాల్ అంపైర్ అంటూ ప్రత్యేకంగా నియమించాలని గవర్నర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించింది. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలని అనుకుంటున్నట్లు..
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాత�
బుధవారం(అక్టోబర్-23,2019)బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబైలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. నిబంధన 38(ఆసక్తి సంఘర్షణ గురించిన బీసీసీఐ నియమం) మారాలని గంగూలీ అన్నారు. ఇది ఇప్పటికే CoA చేత చేయబడిందని, ఈ రోజు కార్యాలయాన్ని ఖాళీ చేసిన
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ప్రెసిడెంట్గా గంగూలీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిసిం
మ్యాచ్ ఫీజులు సరిపోలేదు పెంచండి బాబూ అంటే పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. మరికొద్ది రోజుల్లోనే అగ్ర జట్టు టీమిండియాతో తలపడాల్సి ఉన్న సమయంలో ఈ సమ్మె యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిపై భారత క్రిక�