BCCI

    ధోనీ సంగతి తేల్చేస్తానంటోన్న గంగూలీ

    October 18, 2019 / 10:13 AM IST

    టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్‌పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీ�

    బీసీసీఐ కొత్త టీమ్..ఫొటో షేర్ చేసిన గంగూలీ

    October 15, 2019 / 12:10 PM IST

    అక్టోబర్-23,2019న బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను  గంగూలీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో త�

    బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు

    October 14, 2019 / 06:09 AM IST

    బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�

    బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ

    October 14, 2019 / 01:32 AM IST

    బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే. అక్టోబరు 23న బీసీసీఐ వార్షిక సమావేశంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తేలనున్నాయి. గంగూలీతో పాటు సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా వ్యవహరించనున్నారు. వీరితో ప

    నోటీసులే కారణమా : CAC చీఫ్ పదవికి కపిల్ దేవ్ రాజీనామా

    October 2, 2019 / 10:45 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రికెట్ సలహా కమిటీ(CAC)చీఫ్ పదవికి రాజీనామా చేశారు. బుధవారం(అక్టోబర్-2,2019)సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకమండలికి ఆయన ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు,మాజీ టీమిండియా మహిళ కెప్�

    తాయెత్తులు కట్టించుకున్న లంక ప్లేయర్లు, జనవరిలో భారత పర్యటన

    September 25, 2019 / 03:33 PM IST

    జింబాబ్వే క్రికెట్ జట్టును ఐసీసీ నిషేదించింది. దీంతో భారత్‌లో దేశంలో పర్యటించాల్సి ఉన్న జింబాబ్వే స్థానంలో శ్రీలంక ఎంటర్ అయింది. ఈ మేర 2020 జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీస�

    విదేశాలకు వెళ్తే డబల్ డబ్బులిస్తాం: బీసీసీఐ

    September 21, 2019 / 03:23 PM IST

    కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం

    దక్షిణాఫ్రికాతో టీ20 : ధర్మశాలలో టీమిండియా

    September 14, 2019 / 11:38 AM IST

    టీమిండియా క్రికేటర్లు ధర్మశాలలో అడుగు పెట్టారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి..ఫుల్ హుషారుతో ఉంది జట్టు. సెప్టంబర్ 13వ తేదీ శుక్రవారం అడుగపెట్టిన భారత క్రీడాకారులకు ఘన స్వాగతం లభించిం�

    ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ: మిస్టర్ కూల్ ప్రెస్ మీట్

    September 12, 2019 / 12:30 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోరీ రిటైర్ అవుతారనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ రోజు రాత్రి 7గంటలకు తన రిటైర్మెంట్‌ను ప్రకటించేందుకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు అధి�

    BCCI సెక్రటరీకి COA షోకాజ్ నోటీసు

    September 8, 2019 / 01:32 PM IST

    భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చ�

10TV Telugu News