BCCI

    జైట్లీ జీవితంలో క్రికెట్

    August 24, 2019 / 07:42 AM IST

    భారత దేశ అభివృద్ది కోసం నిత్యం పోరాడిన అరుణ్ జైట్లీ రాజకీయాల్లోనే కాదు. క్రికెట్లోనూ సేవలందించారు. క్రికెట్ పాలక మండళ్లలో బాధ్యతలు చేపట్టి ఆ క్రీడాభివృద్ధికి సహకరించారు. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ గవర్నింగ్ కౌ

    ప్లే‌ఆఫ్‌లకు బీసీసీఐ టార్గెట్ రూ.20కోట్లు

    May 2, 2019 / 08:12 AM IST

    ప్రపంచ దేశాల్లోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ సంవత్సరం లీగ్ దశను దాటిపోయింది. ఇంకొద్ది రోజుల్లోనే ప్లే ఆఫ్‌లకు అడుగుపెడుతున్న ఐపీఎల్ మీద బీసీసీఐ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ ప్లేఆఫ్‌ల కోసం స్టేడియంకు వచ్�

    BCCI Ombudsman : సచిన్, లక్ష్మణ్ హాజరవుతారా

    May 1, 2019 / 02:25 AM IST

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ లక్ష్మణ్‌లు బీసీసీఐ అంబుడ్స్ మెన్ ఎదుట హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్ మెన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ పలు ఆద

    బీసీసీఐ కామెంట్: ఆస్ట్రేలియా క్రికెట్ బ్లాక్ మెయిల్ చేస్తుంది

    April 27, 2019 / 10:51 AM IST

    బీసీసీఐ.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మే6 నుంచి మే11వరకూ మహిళా ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ క్రికెటర్లను కలిపి 3 జట్లను ఏప్రిల్ 26 శుక్రవారం ప్రకటించింది. వ

    ఆ నలుగురూ : అర్జున అవార్డు ఎంపిక లిస్ట్ లో క్రికెటర్లు

    April 27, 2019 / 10:22 AM IST

    ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత క్రికెట్ జట్టు నుంచి నలుగురిని ప్రతిపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్

    ఐపీఎల్ మధ్యలో మహిళా టీ 20: మూడు జట్లను ప్రకటించిన బీసీసీఐ

    April 26, 2019 / 07:49 AM IST

    ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్‌లు కెప్టెన్స

    BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్

    April 20, 2019 / 07:54 AM IST

    కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున  టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ విలక్షణ తీర్పును వెలువరించింది. క్రికెటర్లు ఇద్దరూ

    బీసీసీఐ హెచ్చరిక: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండండి

    April 19, 2019 / 01:06 PM IST

    వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రిక

    బీసీసీఐకి గంగూలీ రాజీనామా.. ?

    April 17, 2019 / 10:44 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

    మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

    April 16, 2019 / 08:17 AM IST

    బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది.

10TV Telugu News